ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

న్యూఢిల్లీః ఈ మధ్య ఛత్తీస్‌గఢ్‌ వరుస ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతుంది. తాజాగా ఈ దండకారణ్యంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సోమవారం పోలీసులు,

Read more

బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ కున్నుమూత

లోక్ సభ ఎన్నికల వేళ బిజెపి పార్టీ లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో

Read more

వేర్వేరు రోడ్డు ప్రమాదంలో.. 13మంది మృతి

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. ఛత్తీస్​గఢ్​లోని బెమెతర జిల్లాలోని

Read more

రెండో దశ పోలింగ్ పూర్తి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోకసభ స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 7

Read more

ప్రధాని మోడీ ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ

న్యూఢిల్లీ: ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల

Read more

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు దోచుకుంటుందిః ప్రధాని మోడి

న్యూఢిల్లీః ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, చనిపోయిన వారిని కూడా దోచుకోవాలనే ఆలోచనలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈమేరకు ఛత్తీస్ గఢ్ లోని

Read more

మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్‌ బాబా

న్యూఢిల్లీః ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన యోగా గురు రాందేవ్ బాబకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి

Read more

విమానాల్లో 12 ఏళ్ల‌లోపు చిన్నారుల‌కు వారి పేరెంట్స్ ప‌క్క‌నే సీటు ఇవ్వాలిః డీజీసీఏ ఆదేశాలు

న్యూఢిల్లీః విమాన‌యాన సంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల‌లోపు వారికి అదే పీఎన్ఆర్ నంబ‌ర్‌పై ప్ర‌యాణిస్తున్న

Read more

మీ ప్రకటనలు సైజ్ లోనే క్షమాపణలు ఉన్నాయా?: సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీః పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో

Read more

‘భారత్‌లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు’: ప్రధాని మోడీపై శరద్ పవార్

న్యూఢిల్లీః భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే

Read more

ఎవరెస్ట్ ఫుడ్స్ మసాలపై సింగపూర్‌లో నిషేధం.. కంపెనీ స్పందన

న్యూఢిల్లీః మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు.. భారతీయ ప్రముఖ మసాలా దినుసుల

Read more