స్కాలర్షిప్స్ అందజేసిన ఎమ్మెల్యె గ్రంధి శ్రీనివాస్
భీమవరం: వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యె గ్రంధి శ్రీనివాస్, అల్లూరి సీతారామరాజు సేవాసమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/