ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మూడేళ్ల పదవీ కాలం

ఘనత సాధించిన తొలి బీజేపీ ముఖ్యమంత్రి

Yogi Adityanath is the Chief Minister for three years

Lucknow: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.

యూపీ సీఎంగా ఈ ఘనత సాధించిన తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు.

గతంలో కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్త, రాజ్ నాథ్ సింగ్ లు యూపీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ వారెవరూ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగలేకపోయారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/