ప్రపంచవ్యాప్తంగా కోటీ 41 లక్షలకుపైగా కరోనా కేసులు
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తింగా కరోనా విజృంభణ కోనసాగుతుంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య కోటి 41లక్షలు దాటింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,41,94,19 మందికి కరోనా వైరస్ సోకింది. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మొత్తం మరణాలు 5,99,416గా ఉంది. కరోనా చికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్న వారి సంఖ్య 84,70,275గా ఉంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/