మహిళల హాకీ టోర్నీ ప్రారంభం
అంబేడ్కర్ స్టేడియంలో వెల్లివిరిసిన క్రీడా స్ఫూర్తి
Karimnagar: కరీనంగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళల హాకీ టోర్నీని మంత్రి గంగుల ప్రారంభించారు. . డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల సరదాగా హాకీ ఆడారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/