సమ్మక్క సారలమ్మ వంటి పండుగలు అధికారికంగా జరుపుతున్నాం : కెసిఆర్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కెసిఆర్ మాట్లడుతూ.. తెలంగాణాలో అన్నివర్గాల వారికీ సమన్యాయం జరుగుతుంది అన్ని చెప్పారు. హైదరాబాద్ కొంత కాలం దేశంగా పరిగణించబడిందని అన్ని అన్నారు. తెలంగాణలో గతంలో ఆకలి చావులు ఉండేవి అన్ని చెప్పారు. తమకు రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదని యువత బాధపడుతున్నారు. తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ,పోచమ్మ తల్లికి పూజలు వంటి అన్ని అంశాలు వైభవంగా చేస్తున్నారు . సమ్మక్క సారలమ్మ వంటి పండుగలు అధికారికంగా జరుపుతున్నాము. ఇంకా కేంద్ర ప్రభుత్వంతో వాదిస్తున్నాము అన్ని కెసిఆర్ అన్నారు .
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/