రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యె రోజా

YouTube video

YSRCP MLA Roja & MLA Biyyapu Madhusudhan Reddy in Radhotsavam program – 22nd Feb 2020

చిత్తూరు: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె రోజా ఇవాళ స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు మరో ఎమ్మెల్యె బియ్యపు మధుసూధన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యె రోజా ముందుగా పూజ కార్యక్రమాలు పూర్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/