చెవిటి, మూగ పిల్లల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తున్న రాచమల్లు
కడప: వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో చెవిటి మూగ పిల్లల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/