రాంచీ మిలన్ సమ్రోహ్లో ప్రసంగించిన అమిత్ షా
రాంచీ: మిలన్ సమరోహ్ భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. జార్ఖండ్లోని రాంచీలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్ కు చెందిన బిజెపి నేతలు పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/