శ్రీశైలం ఆలయాన్ని సందర్శించిన రోజా
కర్నూలు: వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యె ఆర్కె రోజా ఈరోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/