చంద్రబాబు మైండ్లో వైబ్రేషన్స్ పెరిగాయి
ఇంకా ఏమేం రూల్సున్నాయో చెప్పేయండి విజనరీ!
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మైండ్లో వైబ్రేషన్స్ పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైనా రుసరుసలాడుతున్నాడని విమర్శించారు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం మాత్రం రాష్ట్రానికి లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఓకేసారి చెప్పేయండి విజనర్ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/