తెలుగు ప్రజలకు వెంకయ్య నాయుడు భోగి శుభాకాంక్షలు
ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్ష
New Delhi: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు.
భోగి సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/