ప్రజావాక్కు
సమస్యలపై ప్రజల గళం
రాక్ష సత్వ యుద్ధాన్ని విడనాడాలి: జెరూసలేం అనే నగరంలో ఉన్న ఆ చిన్న ప్రదేశం కోసం యూదులు, క్రై స్తవులు , ముస్లింలు గత రెండువేల సంవత్సరాల నుండి కొట్టుకు చస్తూనే ఉన్నారు. దీనికోసం ఇప్పటికీ 41 యుద్ధాలు జరిగాయి. లక్షలాది ప్రజలు చచ్చారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/