రాజ్‌ఘాట్‌కు ట్రంప్‌ దంపతులు

మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ట్రంప్‌ దంపతులు

Trump couple - Rajghat
Trump couple – Rajghat

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవం వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. అనంతరం ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌ మహాత్ముని సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆ ప్రాంగణంలో మొక్కను నాటారు. కాగా రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు అధికారిక స్వాగత కార్యమ్రంలో పాల్గొన్న ప్రధానిమోడి అనంతరం హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/