నేడు కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత నేడు మధ్యాహ్నం 3.45 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జూలై 7న కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనంతరం కేంద్ర మంత్రివర్గంతో మోదీ సమావేశం కానుండటం ఇది నాలుగోసారి. మొదటిసారి ఈనెల 8న సమావేశం జరుగగా, తాజాగా ఈనెల 14న సమావేశం జరిగింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/