వ్యవసాయ ఆథారిత పంటలకు గిట్టుబాటు ధర
మంత్రి కన్నబాబు వెల్లడి
Kakinada: వ్యవసాయ ఆథారిత పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
కాకినాడ రూరల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్చికి ధరను నియర్ణయిస్తామన్నారు.
విత్తన శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. వేరుశెనగ పంట పై దృష్టి సారిస్తాం అని తెలిపారు. రాష్ర్టం ఇచ్చే రేషన్ సరుకులను టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/kids/