టిటిడి పంచాంగంను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్
తిరుమల: టిడిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టిడిడి పంచాంగం (క్యాలెండర్)ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ మరియు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరియు భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/