టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్: టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. అర్హులైన వారు ఎలాం టి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీ నర్, కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు కె.రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియగా, మళ్లీ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/