ట్రిపుల్‌ ఐటి బాసర బిటెక్‌ పరీక్షలు రద్దు

ఆర్జీయూకెటి నిర్ణయం

Rajiv Gandhi University of Knowledge Technologies
Rajiv Gandhi University of Knowledge Technologies

Hyderabad: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌, ప్రథమ, ద్వితీయ, తృతీయ పరీక్షలను రద్దు చేస్తూ ట్రిపుల్‌ ఐటి బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెల్డ్‌ టెక్నాలజీస్‌ నిర్ణయం తీసుకుంది..

ఆయా సంవత్సరాల విద్యార్థులను వచ్చే సెమిస్టర్‌కోసం ప్రమోట్‌ చేసింది..

చివరి ఏడాది పరీక్షల విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

అదేవిధంగా ఈనెల 18 నుంచి జరగాల్సిఉన్న ఇంటర్‌ సెకండియర్‌ (పియుసి2) వార్షి పరీక్షలను వర్సిటీ వాయిదా వేసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/