ఏపీలో ఐఏఎస్ ల బదలీ

ఉత్తర్వులు జారీ

Govt of AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదలీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, చక్కెర పరిశ్రమ కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండేను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

ఆ పోస్టు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అలాగే మార్క్ ఫెడ్, ఏపీ ఆగ్రోస్ ఎండీగా ఉన్న లత్కర్ శ్రీకేశ్ బాలాజీరావును ఏపీ ఆగ్రోస్ ఎమ్ డీగా పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మార్క్ ఫఎడ్ ఎండిగా పూర్తిస్థాయి బాాధ్యతలను ప్రద్యుమ్నకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/