శ్రీలంక, సౌతాఫ్రికా టూర్ వాయిదా
కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు
జోహెన్నెస్బర్గ్: కరోనా కారణంగా మరో క్రికెట్ టూర్ వాయిదా పడింది. శ్రీలంక, దక్షిణాప్రికా ల మద్య జూన్ నుంచి జరగాల్సి ఈ టూర్ కరోనా మహామ్మారి అదుపులోకి రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ వన్డే సీరిస్ నుంచే ఐసిసి 2023లో జరగనున్న ప్రపంచకప్కు జట్లను ఎంపిక చేస్తారు. కాని కరోనా పరిస్థితుల దృష్ట్యా సీరీస్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/