ఏపిలో రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు

రేపు ఏపిలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

AP Assembly
AP Assembly

అమరావతి: ఏపిలో నాలుగు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల బరిలో వైఎస్‌ఆర్‌సిపి నుంచి నలుగురు, టిడిపి నుండి ఒకరు నిలవనున్నారు. ఇవాళ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటు ఎలా వేయాలో శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చూపించనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నుంచి బరిలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని.. టిడిపి నుంచి పోటీలో వర్ల రామయ్య ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/