తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ

హుండీ ఆదాయం రూ. 2.60 కోట్లు

TTD
TTD

Tirumala: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని 22,974 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.60 కోట్లు వచ్చినట్టు తితిదే వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/