కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మహిళలు మృతి
ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న దుర్ఘటన
Kadapa: కడప జిల్లా ముద్దనూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు.
ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ముగ్గురూ కూడా పెద్దదుద్యాల వాసులే. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/