మూడో రోజు నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. వరసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 41,115కి పడిపోయింది. నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 12,106కి దిగజారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/