వూహన్లో కరోనా పెషెంట్లెవరు లేరు
చివరి కరోనా పెషెంట్ను విడుదల చేసిన వూహన్ ఆసుపత్రి
వూహన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన వూహన్ చిట్టచివరి కరోనా పెషెంట్ను డిశ్చార్జి చేసినట్లు ఆ దేశ హెల్త్ కమీషనర్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ తెలిపారు. ఏప్రిల్ 26 నాటికి వూహన్లో కరోనా పెషెంట్లు ఎవరు లేరు. ఈ సందరర్బంగా వైద్యసిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అని అన్నారు. ఇప్పటి వరకు వూహన్లో 20,333 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3869 మంది మరణించారు, కాగా వూహన్ నగరంలో లాక్డౌన్ ఎత్తి వేయడంతో నగరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/
తాజా