బ్రిటన్లో మళ్లీ విజృంభించిన వైరస్
కఠిన ఆంక్షలు అమలు
బ్రిటన్లో కరోనా వైరస్లోనే మరో కొత్త తీవ్రస్థాయి వైరస్ వ్యాపిస్తున్నదన్న హెచ్చరికలతో బ్రిటన్ ప్రభుత్వం మరోసారి కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది.
క్రిస్మస్ వేడుకలను కూడా పరిమిత సంఖ్యలోనే నిర్వహించుకోవాలనినిర్ణయించింది.
సుమారు 16 మిలియన్లమంది వరకూ కరోనా బారినపడినపక్షంలో మరోపక్క ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్ను చేరువచేసి అందుబాటులోకి తెచ్చిన తరుణంలో కొత్తరకం వైరస్ వ్యాప్తిచెందుతోందని, ప్రస్తుతం అదుపు తప్పి తీవ్రస్థాయిలో సోకుతున్నదని బ్రిటన్ ఆరోగ్యమంత్రి మాట్ హాంకాక్ హెచ్చరించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/