అమెరికాలో కాల్పుల కలకలం

కామెరూన్ లోని కుంబా ప్రాంతంలో పాఠశాల లక్ష్యంగా దుండగులు దుశ్చర్య

school in the Kumba region of Cameroon
school in the Kumba region of Cameroon

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కామెరూన్ లోని కుంబా ప్రాంతంలో దుండగులు ఒక పాఠశాల లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.

ఈ కాల్పుల్లో కనీసం 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. 

ఆయుధాలతో ఓ స్కూల్ పైకి దూసుకొచ్చిన దుండగులు, విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/