చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
సీఐడి నమోదు చేసిన కేసు కొట్టివేత
Amaravati: అమరావతికి సంబంధించి అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు లో ఊరట లభించింది. ఆయనపై సీఐడి నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/