అమరావతి కోసం నౌకదళాన్నీ వివాదంలోకి లాగారు
అమరావతి: వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి నేతలపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతిపైన, దాన్ని సమర్థిస్థూ సున్నిత రక్షణ సమచారాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలని ఎంపీ అన్నారు. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారని విమర్శించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/