అంతవరకు జర ఓపిక పట్టండి తమ్మీ
కేంద్ర ప్రభుత్వం ప్రస్పుటంగా తెలియచేసింది
అమరావతి: ఐదు సంవత్సరాల కొకసారి ఐదు కోట్ల మంది ఆంధ్రులు వారికి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని వైఎస్సార్సిపి నేత పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర రాజధాని అంశము రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం ప్రస్పుటంగా తెలియచేసిందిని చెప్పారు. ప్రస్తుత వైఎస్సార్సిపి ప్రభుత్వం చేసింది తప్పో ఒప్పో, మళ్లీ ఐదేళ్లకు ప్రజలే నిర్ణయిస్తారు!! అంతవరకు జర ఓపిక పట్టండి తమ్మీ అని ప్రతిపక్ష టిడిపి నేతలకు వరప్రసాద్ సూచించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/