కరోనా ప్రభావం రైల్వేస్టేషన్లో ప్రత్యేక చర్యలు
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి పై నాంపల్లి రైల్వేస్టేషన్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత రైల్వే అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో ప్రత్యేక పరిశుభ్రతా చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది ప్రయాణికుల చేతులకు శానిటైజర్ స్ప్రే చేసారు. చేస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/