కూకట్పల్లి కోర్టులో కేసుల విచారణ వాయిదా
అత్యవసర కేసులను మాత్రమే పరిశీలించి స్వీకరణ
Hyderabad: కూకట్పల్లి కోర్టులో ఇవాళ్టి నుంచి కేసుల విచారణను వాయిదా వేశారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా జిల్లా అదనపు జడ్జి కేసులను వాయిదా వేశారు. అత్యవసర కేసులను మాత్రమే పరిశీలించి స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/