కొత్తూరు పోలీసులపై సీపీ ఆగ్రహం
Hyderabad: శంషాబాద్ పరిధిలో నాగిని డ్యాన్స్ లు చేసిన కొత్తూరు పోలీసులపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, హోంగార్డును సీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/