హరితహారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

minister-mallareddy-haritha-haram

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా బొడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గౌతంనగర్‌లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ జాన్‌ శాంసన్‌, మేయర్‌ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మీ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/