‘రిమ్స్’లో జూనియర్ డాక్టర్ల నిరసన
ఓపి సేవలు నిలిపివేత
ఆదిలాబాద్: తాజాగా గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడిని ఖండిస్తూ రిమ్స్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు.
ఇవాళ అవుట్ పేషెంట్ బ్లాకు ఎదుట ధర్నా జరిపారు..
కొద్దిసేపు ఓపి సేవలను నిలిపివేశారు..డాక్టర్లపైదాడిచేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్చేశారు.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/