తెలంగాణలో అమిత్ షా పర్యటన వాయిదా
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సిఎఎకు మద్దతుగా బిజెపి నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/