తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతి తీవ్రం

36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Corona outbreak intensifies in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతి తీవ్రంగా ఉంది. మంగళవారం నాడు ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది.

సోమవారం సాయంత్రం వరకూ 33గా ఉన్న ఈ సంఖ్య మంగళవారం నాటికి 36కు పెరిగింది.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు మరోసారి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించి మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/