మణికొండలో కరోనా కేసు
రెడ్ జోన్ ప్రకటించిన అధికారులు
Hyderabad: మణికొండ మున్సిపాలిటీలో అలీజాపూర్ లో పాజిటివ్ కేసు వెలుగు చూసింది.. వెంటనే అతడిని చికిత్స కోసం గాంధీ హాస్పటల్ కు తరలించారు..
అతడికి టచ్ లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 14 మందిని కోరంటైన్ కి అధికారులు తరలించారు ..
అలాగే ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి రెడ్ జోన్ గా మార్చారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/