నల్గొండలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Accident in Nalgonda district
Accident in Nalgonda district

నల్గొండ: నల్గొండ జిల్లాలోని పిఏ పల్లి మండలంలో ఓ ఘోర ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఓ బాలడిని రక్షించారు. ప్రమాదంలో మరణించిన వారిని పిఏ పల్లి మండలం వడ్డెరగూడెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/