లంచం తీసుకుంటూ దొరికిపోయిన ప్రభుత్వం ఉద్యోగి
రికార్డులను తనిఖీ చేస్తోన్న ఏసీబీ అధికారులు
హైదరాబాద్: హైదరాబాద్ లోని సైదాబాద్ డిప్యూటీ డీఈవో కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాబురాజ్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ రోజు బాబూరాజ్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/