పాల్వంచ మండలంలో స్వల్ప భూకంపం
ప్రజలు భయాందోళన
Bhadradri Kottagudem District: పాల్వంచ మండలంలో అతి స్వల్ప భూకంపం సంభవించింది.
మధ్యాహ్నం గం12.32 నిమిషాల సమయంలోమూడు సెకండ్లుపాటు భూమి కంపించింది.
దాంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/women/