కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత

ఘనంగా రాఖీ పండుగ

Raksha Bandhan- KTR -Kavita

Hyderabad: రాఖీ పండగను పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా తన సోదరుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలీమా , సంతోష్  సోదరి సౌమ్య  పాల్గొన్నారు

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/