కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం
మద్దతు ఉంటుందని వెల్లడి

Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు మూడు వారాలు లాక్ డౌన్ కొనసాగించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం స్వాగతించింది.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.
రాష్ట్రప్రభుత్వానికి ,సీఎం కేసీఆర్ కు తమ సంఘం మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/