దళిత బంధుకు రూ.17,700 కోట్లు
హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ను హరీశ్రావు చదివి వినిపిస్తున్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ. 3,210 కోట్లు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ. 3,210 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ కోసం రూ. 750 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ కోసం రూ. 750 కోట్లు
సుంకేశుల ఇన్టెక్ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ కోసం రూ. 200 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 200 కోట్లు
మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు
దళిత బంధుకు రూ.17,700 కోట్లు
కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
దళిత బంధుకు రూ.17,700 కోట్లు
ఎయిర్పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు
పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు భారీగా నిధులు
పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు
స్పషల్ డెవలప్మెంట్ ఫండ్కు రూ.10,348 కోట్లు
మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు