శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో లంకేయులను ఓడించింది.రవీంద్ర జడేజా (175 పరుగులు, 9 వికెట్లు) ఆల్రౌండ్ ప్రతిభకు తోడు అశ్విన్ మాయాజాలంతో శ్రీలంక చిత్తయింది. రెండు మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/