చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా

YouTube video
tdp-gundas-are-attacking-on-the-name-of-farmers-says-ysrcp-mla-rk-roja

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విరుచుపడ్డారు. రైతుల పేరుతో టిడిపి చెందిన నేతలతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైనా కుళ్లు రాజకీయాలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/