చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విరుచుపడ్డారు. రైతుల పేరుతో టిడిపి చెందిన నేతలతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైనా కుళ్లు రాజకీయాలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/