ఆర్-5 జోన్ పేరిట రైతులకు, పేదలకు మధ్య చిచ్చు పెడుతున్నారుః చంద్రబాబు

అమరావతిః టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను మోసగించడం కోసమే ప్రభుత్వం

Read more

జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కమిటీని నియమించిన బీజేపీ..

జగన్ ప్రభుత్వంపై చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో సమస్యలను

Read more

జగన్ హయాంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరిగిందిః మంత్రి జోగి రమేశ్

బడుగులపై చంద్రబాబు, లోకేశ్ లు విషం కక్కుతున్నారని ఫైర్ అమరావతిః ఏపిలో బీసీలను తలెత్తుకునేలా చేశారంటూ సీఎం జగన్ పై మంత్రి జోగి రమేశ్ పొగడ్తల వర్షం

Read more

గన్నవరంలో టిడిపి ఆఫీసుపై దాడిని ఖండిస్తున్నా: కన్నా

అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య అమరావతిః ఏపిలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన మొదలైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గన్నవరంలో టిడిపి

Read more

సభలు , రోడ్ షోస్ నిషేధం ఫై వైస్సార్సీపీ సర్కార్ ఫై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు

ఇక ఫై రాష్ట్రంలో ఎలాంటి రోడ్ షోస్ కానీ సభలు , ర్యాలీ లు కానీ జరపరాదని రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీచేయడం ఫై విష్ణువర్ధన్

Read more

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారుః నాదెండ్ల

ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లేకుండా చేస్తున్నారని ఆగ్రహం అమరావతిః చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త, జనసేన నేత రామచంద్రయాదవ్ ఇంటిపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు దాడికి దిగడంపై జనసేన నేత

Read more

మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న టిడిపి

‘ఇదేం కర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు అమరావతిః టిడిపి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కార్యక్రమానికి టిడిపి

Read more

పుంగనూరు, గుంతకల్లుల ఘటనలపై స్పందించిన చంద్రబాబు

తీవ్రస్థాయిలో స్పందించిన చంద్రబాబు అమరావతిః చిత్తూరు జిల్లా పుంగనూరులో టిడిపి కార్యాలయానికి అద్దెకు ఇచ్చిన ఓ భవనం అక్రమ నిర్మాణం అంటూ అధికారులు కూల్చివేతకు సిద్ధమవడం, అనంతపురం

Read more

రాబోయే 30 ఏళ్లు వైస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుంది: సీఎం జగన్ ధీమా

రాష్ట్రంలో క్లీన్ స్వీప్ సాధ్యమేనని వ్యాఖ్య అమరావతి : సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్లకు

Read more

ఏపిని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర’గా ప్రకటించండి: పవన్ ఎద్దేవా

25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించండి.. పవన్‌ అమరావతిః జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి మూడు రాజధానుల విషయంపై విమర్శలు గుప్పించారు. రాజధాని వికేంద్రీకరణ వల్లే

Read more

మూడేళ్లయినా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి శూన్యం: సోము వీర్రాజు

బటన్ నొక్కడమే పనిగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పని చేస్తోంది అమరావతిః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపి సర్కార్‌ పై మండిపడ్డారు. బటన్ నొక్కడమే పనిగా

Read more