వివేకానందరెడ్డి హత్యకేసు : ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు నేడు వైస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ని విచారించారు. దాదాపు నాల్గు గంటలపాటు విచారించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Read more