విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విన్నపంః కేఏ పాల్

అమరావతిః రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. సొంత తల్లిని, చెల్లెలిని కూడా మోసం చేసిన

Read more

వైఎస్‌ఆర్‌సిపికి 9 ప్రశ్నలు సంధించిన వైఎస్‌ షర్మిల

అమరావతిః ఏపీ ప్రభుత్వం నిన్న 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. మహానేత

Read more

తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల ఏపీకి ఎందుకొచ్చారుః రోజా

అమరావతిః ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ ను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం

Read more

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంపు

టూ ప్లస్ టూకి భద్రత పెంచిన పోలీసులు అమరావతిః తనకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డ సంగతి

Read more

వైఎస్ పాలనకు, జగన్ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందిః షర్మిల

మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ మడమ తిప్పేశారని విమర్శ అమరావతిః ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఘాటు

Read more

కాంగ్రెస్ ను వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారుః షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్

కాంగ్రెస్ పరోక్షంగా టిడిపికి మద్దతును ఇస్తోందని విమర్శ అమరావతిః ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలినైన తనకు సెక్యూరిటీ ఎందుకు కల్పించడం లేదని… తనకు చెడు జరగాలనే

Read more

బుధువారం నుండి షర్మిల జిల్లాల పర్యటన

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల రేపటి నుండి (బుధువారం) జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ తాలూకా వివరాలు మీడియా కు తెలిపారు. ఈ నెల 7న

Read more

జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని పవన్ దెబ్బతీస్తున్నారుః పేర్ని నాని

చంద్రబాబు తనను సర్వర్ అన్నారని మండిపాటు అమరావతిః ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు

Read more

తల్లిని, చెల్లెలిని తిట్టించడాన్ని జగన్ మానేయాలిః రఘురామకృష్ణరాజు

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి టిడిపి – జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, నరసాపురం ఎంపీ

Read more

ప్రత్యేకహోదాపై మీరిచ్చిన మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసినట్టా, కాదా?: వైఎస్‌ షర్మిల

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె

Read more

బిజెపి ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిః వైఎస్‌ షర్మిల

కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల న్యూఢిల్లీః ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్యాహ్నం ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను

Read more